Introduction:
రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూస్తే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో టికెట్ కలెక్టర్ ( TC ) మరియు క్లర్క్ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 2,136 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేంత కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్స్ నీ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ను సికింద్రాబాద్ రైల్వే శాఖ మాకు విడుదల చేసింది.
జాబ్ రోల్స్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా, సికింద్రాబాద్ రైల్వేలో టికెట్ కలెక్టర్ (TC) మరియు క్లర్క్ కేటగిరీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాల్లో మొత్తం 2,136 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఇంటర్మీడియట్/డిగ్రీ మాత్రమే పూర్తి చేసి ఉండాలి.నెలవారీ దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాలి.
వయసు:
దరఖాస్తుదారుడి వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు లభిస్తుంది.
Also Read :- Post Office Schemes in Telugu : సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ సహా పూర్తి లెక్కలివే
జీతం:
ఉద్యోగంలో చేరిన తర్వాత, 40,000 జీతంతో పాటు అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రాత పరీక్ష నిర్వహించి, అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగం ఇస్తారు. అప్రెంటిస్ ఉద్యోగాలకు, రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 16.03.2025
మరిన్ని సమాచారం కోసం, క్రింద ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి.